స్కంద గణపతిగా సంపత్‌ వినాయగర్‌

75చూసినవారు
స్కంద గణపతిగా సంపత్‌ వినాయగర్‌
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ సంపత్ వినాయగర్ ఆలయంలో స్వామివారు సోమవారం శ్రీ స్కంద గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. నగరం నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారు. గణపతి హోమం, నాదస్వర కచేరి, ఉభయ దాతలచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో నారాయణ సేవ 2100 మందికి చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్