వైసీపీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి

80చూసినవారు
వైసీపీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
విశాఖ తూర్పునియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ సోమవారం ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ మువ్వల లక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలనికోరారు.

సంబంధిత పోస్ట్