వరద బాధితులకు రూ. 2 లక్షల సాయం

79చూసినవారు
వరద బాధితులకు రూ. 2 లక్షల సాయం
గాజువాకలోని 70 వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేవీఎస్ శంకర్రావు, వారి మిత్రలు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయార్థం రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. చెక్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

సంబంధిత పోస్ట్