ఐక్య పోరాటాలతోనే ఉద్యమాలను ఉదృతం చేయాలి

50చూసినవారు
కార్మిక వర్గ ఐక్యత, కార్మిక సంఘాల ఐక్య పోరాటాలతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి పిలుపునిచ్చారు. గురువారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో 54వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట జండా ఆవిష్కరించారు. కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్