స్టీల్ ప్లాంట్ లో భూములుకోల్పోయిన నిర్వశితులు, లేబర్ యూనియన్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణచేయొద్దని గత 2సంవత్సరాల క్రితం హైకోర్టు లోపిటిషన్ వేశారు. బుధవారం హైకోర్టు జడ్జ్ ఏవి శేషసాయి, విజయ్ అధ్యర్యంలోజరిగిన వాదనలలోభాగంగా జడ్జ్ లు మాట్లాడుతూ. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణ విషయంలో నిర్వశితులతో ఏమైనా సంప్రదింపులు చేశారా లేక వాటిపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. వచ్చేవాయిదాలో ఆధారాలుచూపించాలన్నారు