విద్యుత్ స్తంభం పైనుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

2601చూసినవారు
విద్యుత్ స్తంభం పైనుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
గొలుగొండ మండలం చోద్యం జంక్షన్లో సోమవారం కరెంట్ స్తంభంపై నుంచి ఓ వ్యక్తి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చోద్యం జంక్షన్లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయగా దీన్ని పునరుద్ధరించడానికి రామచంద్రాపురానికి చెందిన రమణ కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా షాక్ కు గురై కింద పడిపోయాడు. హుటాహుటిన ఆయన్ను గొలుగొండ పీహెచ్సీకి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్