నూతన వరి వంగడాలపై దృష్టి సారించండి

54చూసినవారు
నూతన వరి వంగడాలపై దృష్టి సారించండి
రైతులు పాతకాలపు వరి వంగడాలను పక్కనపెట్టి అధిక దిగుబడి అందించే నూతన వరి వంగడాలపై దృష్టి సారించాలని.. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజకుమార్, డాక్టర్ సౌజన్య, మండల వ్యవసాయ అధికారి ఎం వాసుదేవరావులు రైతులకు విజ్ఞప్తి చేశారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా.. గురువారం ఆయన మాడుగుల మండలం ఎం.కోటపాడు ముకుందపురం గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించి అనంతరం రైతులతో సమావేశం అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్