మాడుగుల.. నిర్వాసితుల పరిహర కుంభ కోణంపై ధర్యాప్తు జరపాలి

52చూసినవారు
మాడుగుల.. నిర్వాసితుల పరిహర కుంభ కోణంపై ధర్యాప్తు జరపాలి
మాడుగుల మండలం శంకరం పంచాయతీ ఉరకగెడ్డ నిర్వాసితుల పరిహార కుంభ కోణం పై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని, బాదితులకు ఆర్ ఆర్ ప్యాకేజిని వెంటనే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అపార్టి జిల్లా కార్యదర్శి కె లోకనాధం, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శంకర్ రావు, మండల కార్యదర్శి ఇరట నరసింహ మూర్తి తో కలిసిన సిపిఎం బృందం ఉరకగెడ్డ రిజర్వేయరును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్