పెన్షన్ పంపిణి సమర్థవంతంగా నిర్వహించాలి

80చూసినవారు
పెన్షన్ పంపిణి సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా శనివారం నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణి కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని, ఒక్కరోజులో పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణి నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం అయన నర్సీపట్నంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఆగస్టు 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్