బీభత్సం సృష్టించిన వర్షం

1036చూసినవారు
నర్సీపట్నంలో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు. డీఈఈ సత్యానంద్ ఆధ్వర్యంలో సిబ్బంది విరిగిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్