ఇవే నాకు చివరి ఎన్నికలు

8507చూసినవారు
నర్సీపట్నంలో శనివారం సాయంత్రం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో మహిళా మేలుకో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పది సార్లు పోటీ చేసిన తనకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీగా అనకాపల్లి స్థానానికి పోటీ చేస్తున్న సీఎం రమేష్ ను గెలిపించాలని కోరారు. సీఎం రమేష్ గెలుపుతో నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్