డీఆర్ఎం కార్యాలయంలో కళాకృతుల ప్రదర్శన

72చూసినవారు
1853 ఏప్రిల్ 16వ తేదీన భారతీయ రైల్వేలు దేశాన్ని కలుపుతూ 171వ సంవత్సరం అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్టెయిర్ డివిజన్ భారతీయ రైల్వేలు చేసిన చారిత్రాత్మక ప్రయాణం, అభివృద్ధిని ప్రదర్శించే కళాకృతులను మంగళవారం విశాఖ డీఆర్‌ఎం కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ప్రదర్శనను డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రారంభించారు. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్