భారత రాజ్యాంగం పై అవగాహన ర్యాలీ

55చూసినవారు
పాడేరు మండలంలోని ఆల్ ఇండియా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉద్యోగులు నిరుద్యోగులు యువత అంబేద్కర్ కూడలి నుంచి విఆర్. ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కోరారు. అందరికీ సమాన అవకాశాలు హక్కులు అనే సందేశాన్ని అంబేద్కర్ దేశానికి అందించారన్నారు.

సంబంధిత పోస్ట్