గిరి కాఫీ రైతులు భేష్: ప్రిన్సిపల్ కార్యదర్శి

76చూసినవారు
గిరి కాఫీ రైతులు భేష్: ప్రిన్సిపల్ కార్యదర్శి
కాఫీ రైతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్య దర్శి కన్నబాబు అభినందించారు. శనివారం పాడేరు మండలం మోదాపల్లిలో పర్యటించి కాఫీ తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా కాఫీ, మిరియాలు ద్వారా ఎకరాకు ఏడాదికి ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొర్రా వెంకటరావు అనే రైతు కాఫీ 3 ఎకరాలకు 4 టన్నులు, మిరియాలు అమ్మకం ద్వారా రూ. 3 లక్షల వచ్చినట్లు తెలపగా, ఈసందర్భంగా రైతులను కన్నబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్