శారదా పీఠంలో మంత్రి రోజా

7400చూసినవారు
శారదా పీఠంలో మంత్రి రోజా
పెందుర్తిలోని శారదాపీఠాన్ని మంత్రి ఆర్కే రోజా సోమవారం సందర్శించారు. శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశేఖర అమ్మవారికి పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించాలని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి రోజా చెప్పారు.

సంబంధిత పోస్ట్