గత ప్రభుత్వానికి దోచుకోవడం దాచుకోవడమే తెలుసు

61చూసినవారు
గత ప్రభుత్వానికి దాచుకోవడం దోచుకోవడం మాత్రమే తెలుసునని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు విమర్శించారు. శుక్రవారం సబ్బవరం మండలం ఇరువాడలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తప్పు చేయని వారు ఎవరు భయపడాల్సిన పని లేదన్నారు. గ్రామాల్లో సమస్యలను సచివాలయ సిబ్బందికి తెలియచేస్తే వాటిని కంప్యూటరైజేషన్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్