ఉక్కు రక్షణ కోసం ఆందోళన

83చూసినవారు
ఉక్కు రక్షణ కోసం ఆందోళన
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం నేతలు విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉక్కు మంత్రికి నివేదించాలని కోరారు. 24వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో దీనిపై తీర్మానం చేయాలని సీపీఎం కార్పొరేటర్ గంగారావు, సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్