ప్రయాణికుల ఆందోళన..

55చూసినవారు
ప్రయాణికుల ఆందోళన..
విశాఖ-అరకుయ రైలు సర్వీసులో కొత్తవలస రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం 10.02 గంటలకు సంఘటన జరిగింది. 9 గంటలకు రావాల్సిన దసరా స్పెషల్ రైలు గంటకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు వేచి చూసారు. అరుకు రైలు వస్తున్నట్లు అనౌన్స్మెంట్ అయ్యే క్రమంలో మచిలీపట్నం, విశాఖపట్నం పేరుతో వచ్చిన రైలు గురించి సరైన సమాచారం లేకపోవడంతో సందిగ్ధం నెలకొంది. మహిళలు, చిన్నారులు రైలుకు ఎక్కేందుకు ఆపసోపాలు పడ్డారు.

సంబంధిత పోస్ట్