పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు: CEO

52చూసినవారు
పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు: CEO
ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాకు తెలిపారు. పాల్వాయిగేటు పీఓ, ఏపీఓను సస్సెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్లడం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్