భీమవరం అసెంబ్లీ బరిలో 15 మంది అభ్యర్థులు

79చూసినవారు
భీమవరం అసెంబ్లీ బరిలో 15 మంది అభ్యర్థులు
భీమవరం నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడుపు సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా 17 మంది నామినేషన్లు ఆమోదించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. వారిలో అంకం వెంకటరమణ, స్వతంత్ర అభ్యర్థి పులపర్తి సత్యవేణి వారి నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్