మావుళ్ళమ్మవారి సన్నిధిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా

79చూసినవారు
మావుళ్ళమ్మవారి సన్నిధిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వారితో పూజలు చేయించి, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్