హైదరాబాద్ కు కొత్త బస్సు ప్రారంభించిన శాసనసభ్యులు

66చూసినవారు
పగో జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో ఈరోజు సాయంత్రం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుండి హైదరాబాదుకు మరొక నూతన బస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో కొత్త బస్సులు కొనుగోలు ఆర్టీసీ అభివృద్ధి కి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్