తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం గ్రామంలో శనివారం పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు.
జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి రాబోయే ఎన్నికల్లో
జనసేన గెలిపించాలని ప్రజల్ని కోరారు. తద్వారా నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.