బీసీ సంఘాల ఆత్మీయ సదస్సులో ఆర్. కృష్ణయ్య

55చూసినవారు
బీసీ సంఘాల ఆత్మీయ సదస్సులో ఆర్. కృష్ణయ్య
తణుకులో బీసీ వర్గాల ఆత్మీయ సదస్సులో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి ఆనుకుని నెక్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్