వరద బాధితుల కోసం విద్యార్థుల విరాళాలు సేకరణ

69చూసినవారు
వరద బాధితుల కోసం విద్యార్థుల విరాళాలు సేకరణ
ఆచంట, వేమవరం గ్రామ జిల్లా ప్రజా పరిషత్‌హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వరద బాధితులకు కోసం రూ. 50, 700/- విరాళాలు సేకరించారు. వాటిని స్కూల్ ప్రధానోపాధ్యాయులుకి అందజేశారు. ఈ విరాళా చెక్కును బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఎంఈఓ రాజేంద్రప్రసాద్, స్కూలు ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయులు అందచేశారు.

సంబంధిత పోస్ట్