మట్టి గణపతి బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు

84చూసినవారు
మట్టి గణపతి బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు
ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు శుక్రవారం మట్టితో గణపతి ప్రతిమలు తయారు చేసి పాఠశాల ఉపాధ్యాయులకు,సిబ్బందికి పంచిపెట్టారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పౌలు ప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణ హితాన్ని ద్రుష్టిలో ఉంచుకుని విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు తయారు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్