అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్ లక్ష్యం: గ్రంథి

84చూసినవారు
అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్ లక్ష్యం: గ్రంథి
అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నూటికి నూరు శాతం పని చేశామన్నారు.

సంబంధిత పోస్ట్