కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

14540చూసినవారు
కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామంలో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్