మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో మంత్రి

1837చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మద్ది ఆంజనేయ స్వామిని మంగళవారం దర్శించుకోవడానికి విచ్చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు చింతలపూడి తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్, జగ్గవరపు. ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే , గంటా మురళిరామకృష్ణ, కరాటం రాంబాబు, మాజీ ఏఎంజి చైర్మన్, కోనేరు సుబ్బారావు తదితరు నాయకులు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్