నామినేషన్ వేయడానికి బయలుదేరిన విజయరాజు

79చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు శనివారం నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో చింతలపూడి తరలి వెళ్లారు. అనంతరం అక్కడనుండి భారీ ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్