శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన్న చింతమనేని

82చూసినవారు
ఏలూరు మండలం పోణంగి గ్రామంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణంలో ముఖ్యఅతిథిగా దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మరడాని రంగారావు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్