దెందులూరు: మంత్రి నాదెండ్లతో చింతమనేని భేటీ

51చూసినవారు
దెందులూరు: మంత్రి నాదెండ్లతో చింతమనేని భేటీ
తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఏలూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ఏలూరు జిల్లా దెండులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్