దెందులూరు: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలి

82చూసినవారు
దెందులూరు: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలి
ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా పెదపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న ప్రజల సమస్యలను "మీ కోసం" ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్