నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

67చూసినవారు
నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెదపాడు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని రాళ్లపల్లివారి పాలెం 11 కేవీ ఫీడర్లో కొత్త లైన్ నిర్మాణం నిమిత్తం ఈ నెల 7, 8వ తేదీల్లో విద్యుత్ ను నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖా ఏఈ నటరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నేపథ్యంలో ఖాజీగూడెం, గుడిపాడు, సత్యవోలు, నాయుడుగూడెంలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్