కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు

65చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి శశి సింగ్‌పై ఓ వ్యక్తి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు. వాహనం కొనుగోలు చేసేందుకు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. జూన్ 2021లో వాహనం కొనుగోలుకు రూ.4.5 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని వాపోయాడు. పోలీసులు 'NCR' (నాన్-కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్) నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్