నిమజ్జన ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి

83చూసినవారు
నిమజ్జన ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి
గణపతి నిమజ్జన ప్రదేశాల్లో కమిటీ నిర్వాహకులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు నగరంలో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అలాగే నిమజ్జన ప్రదేశాల వద్ద లైటింగ్, మెడికల్ క్యాంపులు, గజ ఈతగాళ్లు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ర్యాలీలో చిన్న పిల్లలను అనుమతించకూడదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్