పర్యావరణాన్ని కాపాడుతూ పండుగా జరుపుకోవాలి

56చూసినవారు
పర్యావరణాన్ని కాపాడుతూ పండుగా జరుపుకోవాలి
కోటదిబ్బ ఏలూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం డివైఎఫ్‌ఐ, హేలాపురి చిల్డ్రన్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఆనందంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల ఆకృతులు కలిగిన గణేష్‌ ప్రతిమలను తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్