ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎస్పీ తనిఖీలు

85చూసినవారు
ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా వాహనాల చోరీ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 4 వాహనాల అపహరణపై కేసు నమోదు చేయగా, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వాహనం కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు సరిగా పనిచేయలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్