సీఎం జగన్ కు తగిలిన గులకరాయి వెరీ స్పెషల్

65చూసినవారు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు డ్రామాలు జరుగుతాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏలూరులో యువతతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటి శవరాజకీయం మరొకటి డ్రామా రాజకీయం అని అన్నారు. అలాగే సీఎం జగన్ కు తగిలిన గులకరాయి వెరీ స్పెషల్ అని అది చైనాలో తయారు చేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్