సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు

79చూసినవారు
సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు
సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఏలూరు ప్రాజెక్టు ఐసీడీఎస్ సీడీపీవో పద్మావతి అన్నారు. ఏలూరు ప్రాజెక్టు, ఏలూరు ఫస్ట్ సెక్టార్ ద్వారకా నగర్ కోడ్ నెంబర్ 196 అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్ళ లోపు సామ్, మామ్ పిల్లలకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల లోప పోషణ ఎనిమియాను నివారించవచ్చని వారు తెలిపారు. వాణిశ్రీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్