టీడీపీకి ఎమ్మార్పీఎస్ మద్దతు: కందుల

595చూసినవారు
టీడీపీకి ఎమ్మార్పీఎస్ మద్దతు: కందుల
తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్‌ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ టీడీపీకి పూర్తి మద్దతుగా ఉంటుందని, ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌లో మాదిగ ఉప కులాల వాణిని వినిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్