జిల్లా వ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం.

51చూసినవారు
జిల్లా వ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం.
ఏలూరు జిల్లాలో శానిటేషన్ కోసం కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికినట్లు డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశుధ్య కార్మికులతో మొబైల్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో అవసరమైన చోట కార్మికుల సేవలను వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసి పారిశుధ్య నిర్వహణ జిల్లా వ్యాప్తంగా జరుపనున్నామన్నారు. అలాగే మొబైల్ పారిశుధ్య కార్మికుల టీంలో 13 మంది సభ్యులు ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్