ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్

76చూసినవారు
ఏలూరు రైల్వే స్టేషన్లో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక హాల్ట్ ఏర్పాటు చేయడంతో ఆదివారం సాయంత్రం ఆగింది. విశాఖ నుండి బయలుదేరిన ఈ రైలు సికింద్రాబాద్ వెళుతుంది. దీనికోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రైలు ఆగేవిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్