మొగల్తూరు నక్కా వారి పాలెం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు తనయుడు ముదునూరి శ్రీకృష్ణంరాజు శుక్రవారం ప్రజాఆశీర్వాద ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీఏఎంసీ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, గ్రామ పడవల మేరిసత్యనారాయణ, వైస్ఎంపీపీ కైలా సుబ్బారావు, సచివాలయకన్వీనర్ కోణాల ప్రసాద్, ఉప సర్పంచ్ బోనం నరసింహారావు, వార్డు నెంబర్ కొండా ఆదాము, తదితరులు పాల్గొన్నారు.