జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించండి చీఫ్ విప్ ముదునూరి

52చూసినవారు
పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ వారధిగా నిలిచిన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని నరసాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు గురువారం నరసాపురం మండలం చామకూరిపాలెం కొడప గ్రామంలో వేకువజామున ప్రజాశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు తనకు మరో అవకాశం కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్