మళ్ళీ రాత్రి బుడమేరు కట్ట మీదే మంత్రి నిమ్మల

69చూసినవారు
మళ్ళీ శనివారం రాత్రి బుడమేరు కట్ట మీదే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు పనుల్లో నిమగ్నమయ్యారు. గండి పూడ్చివేత ఒక్కటే కాదు, మళ్ళీ పులివాగు నుంచి బుడమేరుకి నీటి ఉధృతి పెరగడంతో, గండి పూడ్చిన చోట, గట్టు ఎత్తు పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాత్రంతా వర్షంలోనే మంత్రి ఉండి గట్టు ఎత్తు పెంచే పనులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్