యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడిక పనులు

69చూసినవారు
బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. గండి పూడిక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని అన్నారు. మొదటి, రెండవ గండిని విజయవంతంగా పూడ్చామని తెలిపారు. మూడవ గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.