నీరు-చెట్టు పథకం పెండింగ్ బిల్లుల విడుదలపై సమీక్ష

69చూసినవారు
నీరు-చెట్టు పథకం పెండింగ్ బిల్లుల విడుదలపై సమీక్ష
నీరు-చెట్టు పథకం పెండింగ్ బిల్లుల విడుదలకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లు శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, మైనర్ ఇరిగేషన్ సిఈ వై. శ్రీనివాస్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొదటి విడతగా రెండురోజుల్లో ₹. 256 కోట్లు విడుదల చేసేలా బిల్స్ అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్