ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

52చూసినవారు
వెలేరుపాడు మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నిత్యవసరాల సరుకులన్ని ప్రజల వద్దకు చేరాలని, ముంపు ప్రాంతాలకు వెళ్లే రహదారులు పూర్తిగా పాడైపోయి ఉన్నాయి వాటిని తక్షణమే మరమ్మతులు చేసి రాకపోకలు సాగేలా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్