పోలవరం ఆర్ & ఆర్ ప్యాకేజీ సమస్యలను పూర్తి చేస్తాం

77చూసినవారు
పోలవరం ఆర్ & ఆర్ ప్యాకేజీకి సంబంధించి సమస్యలను పూర్తి చేస్తానని ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కుక్కునూరులో ఉన్న పొడి భూముల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నాకు తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్